Tuesday, September 17, 2013

జంట అరటి పళ్ళను తినవచ్చా?

కొంత మంది జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వార, స్వామికి అర్పించటం ద్వార , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 


తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.